దుబాయిలో తెలంగాణ వాసి మృతి
- February 21, 2017
దుబాయిలో జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం తక్కళ్లపల్లి వాసి మల్లేపల్లి ఆనంద్ (26) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.దుబాయిలోని అల్ షఫర్ జనరల్ కాంట్రాక్టింగ్ కంపెనీలో ఎలక్ట్రీషియన్ అయిన ఆనంద్ విధినిర్వహణలో భాగంగా రోడ్డువెంట ఎలక్ట్రికల్ కేబుళ్లు వేస్తుండగా ఒక ట్రక్కు ఢీకొట్టడం వలన మరణించాడు.
మృతదేహాన్ని త్వరగా ఇండియాకు తెప్పించాలని కోరుతూ జగిత్యాల మండల పరిషత్ మాజీ అధ్యక్షులు రమేష్ బాబుతో పాటు మృతుని కుటుంబ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డిని కలిశారు. వెంటనే స్పందించిన జీవన్ రెడ్డి దుబాయిలోని ఇండియన్ ఎంబసీకి, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు 'మదద్' ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
--భీం రెడ్డి.యం
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







