ఏపీ సీఎం భేటీ చైనా ప్రతినిధులతో
- February 21, 2017
విజయవాడ: చైనా ప్రతినిధుల బృందంతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. హోటల్ గేట్వేలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన సిచువాన్ ప్రావిన్స్ వైస్ గవర్నర్ లియు జితో సమావేశమయ్యారు. ఇక్కడ జరగనున్న ర్రాష్ట్ర ఆర్థిక మండలి సదస్సులో ఈ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ముంబయిలో జరిగే ఫ్యూచర్ డీకోడెడ్ వాణిజ్య సదస్సుకు చంద్రబాబు వెళ్లనున్నారు. అనంతరం సాయంత్రం ఆయన తిరిగి విజయవాడ చేరుకోనున్నారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









