ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- April 24, 2026
కువైట్ సిటీ: కువైట్ గగనతలాన్ని తిరిగి తెరుస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో, జజీరా ఎయిర్వేస్ ఏప్రిల్ 26 నుంచి నేరుగా విమాన సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు జజీరా ఎయిర్వేస్ టెర్మినల్ నుంచి నేరుగా విమానాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం దమ్మామ్ మీదుగా నడుస్తున్న ట్రాన్సిట్ విమానాలు యథావిధిగా కొనసాగుతున్నాయని సంస్థ తెలిపింది.
త్వరలోనే కువైట్ నుంచి నేరుగా ప్రయాణించే విమానాల పూర్తి జాబితా, సమయాలను ప్రకటిస్తామని జజీరా ఎయిర్వేస్ ప్రతినిధి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గగనతలం పునఃప్రారంభంతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









