వికారాబాద్జిల్లాలో అర్ధరాత్రి దుర్ఘటన
- February 21, 2017
వికారాబాద్జిల్లాలో అర్ధరాత్రి దుర్ఘటన
వికారాబాద్, న్యూస్టుడే: వికారాబాద్జిల్లా పూడూరు మండలం చీలాపూర్ గేటు వద్ద మంగళవారం అర్ధరాత్రి బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి గుల్బర్గా వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు చీలాపూర్ గేటు సమీపంలో మలుపు తిరుగుతున్న సమయంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముప్ఫైమంది వరకు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వికారాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- కొత్తగా ప్రపోజ్ చేస్తానని పిలిచి.. బెంగుళూరులో ఘోరం
- టాలీవుడ్లో విషాదం..చిట్టిబాబు కన్నుమూత
- వైభవంగా కేదార్నాథ్ ఆలయ పునఃప్రారంభం..
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!









