మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్షి్పలో తొలి రోజు తెలంగాణకు రెండు స్వర్ణ పతకాలు
- February 21, 2017
హైదరాబాద్: మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్షి్పలో తొలి రోజు తెలంగాణకు రెండు స్వర్ణ పతకాలు లభించాయి. మహిళల 45 ఏళ్ల వయో విభాగం 800 మీటర్ల పరుగులో బబితా జాక్వలిన్ జేవియర్ స్వర్ణ పతకం సాధించింది. ఆమె 2.55.1 సెకన్ల టైమింగ్తో రేసు ముగించి అగ్రస్థానంలో నిలిచింది. ఇక పురుషుల 5 కిలోమీటర్ల నడకలో సత్యం (80 ఏళ్లు) పసిడి నెగ్గాడు. సత్యం 37 నిమిషాల 4.5 సెకన్ల టైమింగ్తో రేసు పూర్తి చేశాడు. కాగా, ఆంధ్రప్రదేశ్ 9 పతకాలు (2 స్వర్ణ, 4 రజత, 3 కాంస్య) సాధించింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







