ఏడు ముస్లిం దేశాల పౌరుల వలసపై నిషేధాన్ని సవరిస్తూ ట్రంప్ కొత్త పాలసీ
- February 22, 2017
ఏడు ముస్లిం దేశాల పౌరుల వలసపై నిషేధం విధస్తూ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై.. దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో కొంత వెనక్కి తగ్గిన ట్రంప్ మళ్లీ వలసలపై కొత్త విధానాన్ని ప్రకటించాలని భావిస్తున్నారు. అయితే సవరించిన ఆర్డర్ లో కూడా ఆ ఏడు దేశాలనే లక్ష్యంగా చేసుకుంటారని తెలుస్తోంది. అయితే ఈసారి వెలువడే ఆర్డర్స్ లో మాత్రం.. గ్రీన్ కార్డులు ఉన్నవారికి మినహాయింపు ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా వీసా ఉన్న వారిని దేశంలోకి అనుమతిస్తారని అధికారులు చెబుతున్నారు. కొత్త ఉత్తర్వులు ప్రస్తుతం ముసాయిదా రూపంలో అధికారులకు అందాయి. వాటికి తుదిరూపునిచ్చి... త్వరలోనే విడుదల చేస్తామని వైట్ హౌస్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









