ఏపీ సీఎం చంద్ర బాబు మైక్రోసాప్ట్ సీఈఓతో
- February 22, 2017
ముంబయిలో జరిగే మైక్రోసాప్ట్ ప్యూచర్ డీకోడెడ్ పై నిర్వహిస్తున్న సాంకేతిక సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలకోపన్యాసం చేయనున్నారు. ఈ సందర్భంగా మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదెండ్లతో జరిపే సమావేశంలో పలు కీలక ఒప్పందాలు చేయనున్నారు. విశాఖపట్నాన్ని ఫిన్టెక్ వ్యాలీగా అభివృద్ధి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం అంతర్జాతీయ ఫిన్టెక్ సంస్థలైన వీసా, థామస్ రాయిటర్స్తో ఒప్పందాలు కుదుర్చుకోనుంది. లింక్డ్ఇన్ సంస్థతోనూ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు. సత్యనాదెళ్లతో జరిపే భేటీలో ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ సాంకేతికత వాడకంలో మైక్రోసాప్ట్ సహకారాన్ని కోరనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఫిన్ టెక్ రంగంలో కీలకమైన రెండు అవగాహన ఒప్పందాలు చేసుకోనుంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







