నేడు సింగపూర్ వెళ్లనున్న'చంద్రబాబు'
- September 19, 2015

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం రాత్రి సింగపూర్ పర్యటనకు బయలుదేరనున్నారు. సీఎంతో పాటు మంత్రులు యనమల, నారాయణ, ఇతర ఉన్నతాధికారులు కూడా వెళ్లనున్నారు. మాస్టర్ డెవలపర్ ఎంపికపై అసెండాస్ కంపెనీ మేనేజింగ్ డైరక్టర్ తో సీఎం బృందం చర్చలు జరుపుతారని సమాచారం. అలాగే నూతన రాజధాని నిర్మాణంపై సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో చంద్రబాబు భేటీ కానున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









