ఏడు ముస్లిం దేశాల పౌరుల వలసపై నిషేధాన్ని సవరిస్తూ ట్రంప్ కొత్త పాలసీ
- February 22, 2017
ఏడు ముస్లిం దేశాల పౌరుల వలసపై నిషేధం విధస్తూ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై.. దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో కొంత వెనక్కి తగ్గిన ట్రంప్ మళ్లీ వలసలపై కొత్త విధానాన్ని ప్రకటించాలని భావిస్తున్నారు. అయితే సవరించిన ఆర్డర్ లో కూడా ఆ ఏడు దేశాలనే లక్ష్యంగా చేసుకుంటారని తెలుస్తోంది. అయితే ఈసారి వెలువడే ఆర్డర్స్ లో మాత్రం.. గ్రీన్ కార్డులు ఉన్నవారికి మినహాయింపు ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా వీసా ఉన్న వారిని దేశంలోకి అనుమతిస్తారని అధికారులు చెబుతున్నారు. కొత్త ఉత్తర్వులు ప్రస్తుతం ముసాయిదా రూపంలో అధికారులకు అందాయి. వాటికి తుదిరూపునిచ్చి... త్వరలోనే విడుదల చేస్తామని వైట్ హౌస్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









