ఏడు ముస్లిం దేశాల పౌరుల వలసపై నిషేధాన్ని సవరిస్తూ ట్రంప్ కొత్త పాలసీ
- February 22, 2017
ఏడు ముస్లిం దేశాల పౌరుల వలసపై నిషేధం విధస్తూ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై.. దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో కొంత వెనక్కి తగ్గిన ట్రంప్ మళ్లీ వలసలపై కొత్త విధానాన్ని ప్రకటించాలని భావిస్తున్నారు. అయితే సవరించిన ఆర్డర్ లో కూడా ఆ ఏడు దేశాలనే లక్ష్యంగా చేసుకుంటారని తెలుస్తోంది. అయితే ఈసారి వెలువడే ఆర్డర్స్ లో మాత్రం.. గ్రీన్ కార్డులు ఉన్నవారికి మినహాయింపు ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా వీసా ఉన్న వారిని దేశంలోకి అనుమతిస్తారని అధికారులు చెబుతున్నారు. కొత్త ఉత్తర్వులు ప్రస్తుతం ముసాయిదా రూపంలో అధికారులకు అందాయి. వాటికి తుదిరూపునిచ్చి... త్వరలోనే విడుదల చేస్తామని వైట్ హౌస్ ప్రకటించింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







