వలస పని మనుష్యులను రక్షించడానికి ఉద్దేశించిన పథకం రద్దు
- February 24, 2017
మస్కట్ : వలస పని మనుష్యులను రక్షించడానికి ఉద్దేశించిన భారతదేశం మరియు బహరేన్ సంయుక్తంగా ఆర్థిక హామీ పథకంను రద్దు చేయనున్నారు. గతంలో యజమానులు చెల్లించిన వేతన బకాయిలను అరబ్ దేశంలో భారతీయ మహిళలుకు ఆ పథకం ద్వారా సాయమందించేవారు. వేలమంది వలస పని మనుష్యులను రక్షించడానికి ఉపయోగించే ఆ ఆర్థిక హామీ పథకంకు ఇకపై స్వస్తి పలకాలనే యోచన చేస్తున్నాయి. మనామా భారత దౌత్యకార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, ఒక మిలియన్ మంది చిన్న గల్ఫ్ రాష్ర్టంలో 300,000 మంది భారతీయ వలస కార్మికులు ఉన్నారు.వీరిలో అత్యధికులు నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు, తోటలలో, డ్రైవర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. అలాగే,15,000 మంది మహిళలు పని మనుష్యులుగా కొనసాగుతున్నట్లుగా పేర్కొన్నారు. బహరేన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ రెండు దేశాల వలసపని మనుస్యులకు ఆర్థిక సాయం అందించే పథకం రద్దు చేయాలని ఒక ప్రతిపాదనను అధ్యయనం చేసే ఈ నెల ప్రచురించిన ఒక బ్లాగ్ లో ప్రచురించారు. కానీ అందుకు సంబంధిన మరిన్నీ వివరాలు ఇవ్వలేదు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







