షార్జా నుంచి భారతదేశంకు విమాన ఛార్జ్ కేవలం 69 దిర్హామ్స్ మాత్రమే
- February 24, 2017
షార్జా ఆధారిత తక్కువ ధర ఎయిర్ అరేబియా విమాన సంస్థ షార్జా నుంచి భారతదేశంకు ఎంతో తక్కువ విమాన ఛార్జ్ టిక్కెట్లతో 69 డి హెచ్ గమ్యస్థానానికి చేర్చనున్నట్లు తన వైమానిక వెబ్సైట్లో ప్రకటించింది. విమాన ప్రయాణికులను ప్రోత్సాహించేందుకు క్యారియర్ వెబ్ సైట్ లో, ప్రయాణికులు ఒకవైపున ప్రయాణించే టిక్కెట్లతో 69 డి హెచ్ ఖర్చుతో కోళికోడ్ మరియు తిరువంతపురం బుక్ చేసుకోవచ్చు.ఈ టికెట్లలోఅన్ని అదనపు పన్నులు చేర్చారు, కానీ విమానాశ్రయ పన్నులు ఈ టికెట్ లలో చేర్చబడలేదు. అయితే ఈ టికెట్ ధరలు కొసీకోడీ ప్రయాణంకు వచ్చే నెల మార్చి 20 వ తేదీ తర్వాత పరిగణన లోనికి వస్తాయని అదేవిధంగా ఏప్రిల్ 9 వ తేదీ తర్వాత తిరువంతపురం విమానంలో ప్రయాణించడానికి వీలు కానుంది. ఈ ప్రమోషన్ ముగింపు తేదీ ఎక్కడా పేర్కొనబడలేదు. విమాన ప్రయాణాల ప్రమోషన్లో భాగంగా తమ సంస్థ విమానాలలో భారతీయ భోజనం ప్రయాణికులకు వడ్డిస్తారని తెలిపింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









