షార్జా నుంచి భారతదేశంకు విమాన ఛార్జ్ కేవలం 69 దిర్హామ్స్ మాత్రమే

- February 24, 2017 , by Maagulf
షార్జా నుంచి భారతదేశంకు విమాన ఛార్జ్ కేవలం 69 దిర్హామ్స్ మాత్రమే

షార్జా ఆధారిత తక్కువ ధర ఎయిర్ అరేబియా విమాన సంస్థ షార్జా నుంచి భారతదేశంకు ఎంతో తక్కువ   విమాన ఛార్జ్ టిక్కెట్లతో 69 డి హెచ్ గమ్యస్థానానికి చేర్చనున్నట్లు తన వైమానిక వెబ్సైట్లో ప్రకటించింది. విమాన ప్రయాణికులను ప్రోత్సాహించేందుకు క్యారియర్ వెబ్ సైట్ లో, ప్రయాణికులు ఒకవైపున ప్రయాణించే టిక్కెట్లతో 69  డి హెచ్ ఖర్చుతో  కోళికోడ్ మరియు తిరువంతపురం  బుక్ చేసుకోవచ్చు.ఈ టికెట్లలోఅన్ని అదనపు పన్నులు చేర్చారు, కానీ విమానాశ్రయ పన్నులు ఈ టికెట్ లలో  చేర్చబడలేదు. అయితే ఈ టికెట్ ధరలు  కొసీకోడీ ప్రయాణంకు వచ్చే నెల మార్చి 20 వ తేదీ తర్వాత పరిగణన లోనికి వస్తాయని అదేవిధంగా  ఏప్రిల్ 9 వ తేదీ తర్వాత తిరువంతపురం విమానంలో ప్రయాణించడానికి వీలు కానుంది. ఈ ప్రమోషన్ ముగింపు తేదీ ఎక్కడా పేర్కొనబడలేదు. విమాన ప్రయాణాల ప్రమోషన్లో భాగంగా తమ సంస్థ విమానాలలో భారతీయ భోజనం ప్రయాణికులకు  వడ్డిస్తారని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com