షార్జా నుంచి భారతదేశంకు విమాన ఛార్జ్ కేవలం 69 దిర్హామ్స్ మాత్రమే
- February 24, 2017
షార్జా ఆధారిత తక్కువ ధర ఎయిర్ అరేబియా విమాన సంస్థ షార్జా నుంచి భారతదేశంకు ఎంతో తక్కువ విమాన ఛార్జ్ టిక్కెట్లతో 69 డి హెచ్ గమ్యస్థానానికి చేర్చనున్నట్లు తన వైమానిక వెబ్సైట్లో ప్రకటించింది. విమాన ప్రయాణికులను ప్రోత్సాహించేందుకు క్యారియర్ వెబ్ సైట్ లో, ప్రయాణికులు ఒకవైపున ప్రయాణించే టిక్కెట్లతో 69 డి హెచ్ ఖర్చుతో కోళికోడ్ మరియు తిరువంతపురం బుక్ చేసుకోవచ్చు.ఈ టికెట్లలోఅన్ని అదనపు పన్నులు చేర్చారు, కానీ విమానాశ్రయ పన్నులు ఈ టికెట్ లలో చేర్చబడలేదు. అయితే ఈ టికెట్ ధరలు కొసీకోడీ ప్రయాణంకు వచ్చే నెల మార్చి 20 వ తేదీ తర్వాత పరిగణన లోనికి వస్తాయని అదేవిధంగా ఏప్రిల్ 9 వ తేదీ తర్వాత తిరువంతపురం విమానంలో ప్రయాణించడానికి వీలు కానుంది. ఈ ప్రమోషన్ ముగింపు తేదీ ఎక్కడా పేర్కొనబడలేదు. విమాన ప్రయాణాల ప్రమోషన్లో భాగంగా తమ సంస్థ విమానాలలో భారతీయ భోజనం ప్రయాణికులకు వడ్డిస్తారని తెలిపింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









