రద్దీ ప్రాంతాల్లో జేబు దొంగలుగా అవతారమెత్తిన ఎనిమిది మంది ఆఫ్రికన్లు
- February 24, 2017
రద్దీ ప్రాంతాలను ఎన్నుకొని... ఓ ఎనిమిదిమంది ఆఫ్రికన్లు జేబు దొంగలుగా మారి తన హస్తలాఘవం ప్రదర్శిస్తుండగా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) వీరి కళలకు కళ్లెం వేసి అరెస్టు చేశారు. వీరి ఆగడాల గూర్చి ఫిర్యాదులు అందుకొన్న అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక భద్రతా బృందంను ఏర్పాటుచేసింది. వీరు పలు వ్యక్తిగత విలువైన వస్తువులను జేబులలో నుండి అపహరించడంలో సుశిక్షుతులైన వీరిని చాకచక్యంగా అదుపులోనికి తీసుకొన్నారు. ఈ నేపథ్యంలో, ఒక పరిపూర్ణమైన పరిశోధనలో పలువురు అనుమానితులను పట్టుకొని వారి నుండి ఎన్నో విలువైన వస్తువులను స్వాధీనం చేసుకొన్నట్లు పోలీస్ అధికారులు చెప్పారు.ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో, మార్కెట్ వంటి మరియు ప్రజా ప్రాముఖ్య ప్రాంతాలలో పబ్లిక్ సైతం అప్రమత్తంగా ఉంది వారి వస్తువుల పట్ శ్రద్ధ వహించాలని, వంటిపై చేతులను వేసి అపహరిస్తున్న ఏమీ తెలియకపోవడం శోచనీయమని అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









