రద్దీ ప్రాంతాల్లో జేబు దొంగలుగా అవతారమెత్తిన ఎనిమిది మంది ఆఫ్రికన్లు
- February 24, 2017
రద్దీ ప్రాంతాలను ఎన్నుకొని... ఓ ఎనిమిదిమంది ఆఫ్రికన్లు జేబు దొంగలుగా మారి తన హస్తలాఘవం ప్రదర్శిస్తుండగా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) వీరి కళలకు కళ్లెం వేసి అరెస్టు చేశారు. వీరి ఆగడాల గూర్చి ఫిర్యాదులు అందుకొన్న అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక భద్రతా బృందంను ఏర్పాటుచేసింది. వీరు పలు వ్యక్తిగత విలువైన వస్తువులను జేబులలో నుండి అపహరించడంలో సుశిక్షుతులైన వీరిని చాకచక్యంగా అదుపులోనికి తీసుకొన్నారు. ఈ నేపథ్యంలో, ఒక పరిపూర్ణమైన పరిశోధనలో పలువురు అనుమానితులను పట్టుకొని వారి నుండి ఎన్నో విలువైన వస్తువులను స్వాధీనం చేసుకొన్నట్లు పోలీస్ అధికారులు చెప్పారు.ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో, మార్కెట్ వంటి మరియు ప్రజా ప్రాముఖ్య ప్రాంతాలలో పబ్లిక్ సైతం అప్రమత్తంగా ఉంది వారి వస్తువుల పట్ శ్రద్ధ వహించాలని, వంటిపై చేతులను వేసి అపహరిస్తున్న ఏమీ తెలియకపోవడం శోచనీయమని అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







