పేదవాడి ఆకలి తీర్చేందుకు నడుం బిగించిన హర్యానా
- February 24, 2017
హర్యానా ప్రభుత్వం కార్మికుల కోసం ఓ ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఐదు రుపాయలకు అల్పాహారం, పది రూపాయలకు సంపూర్ణ భోజనం అందించనుంది. కార్మికులు పని చేసే చోటుకు వాహనాల ద్వారా వీటిని సమకూర్చుతారు.
హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ శుక్రవారం కార్మిక మంత్రిత్వ శాఖతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. అంత్యోదయ అన్న పథకాన్ని నెల రోజుల్లో ప్రారంభించాలని అధికారులను ఆయన ఆదేశించారు
తాజా వార్తలు
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!









