పేదవాడి ఆకలి తీర్చేందుకు నడుం బిగించిన హర్యానా
- February 24, 2017
హర్యానా ప్రభుత్వం కార్మికుల కోసం ఓ ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఐదు రుపాయలకు అల్పాహారం, పది రూపాయలకు సంపూర్ణ భోజనం అందించనుంది. కార్మికులు పని చేసే చోటుకు వాహనాల ద్వారా వీటిని సమకూర్చుతారు.
హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ శుక్రవారం కార్మిక మంత్రిత్వ శాఖతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. అంత్యోదయ అన్న పథకాన్ని నెల రోజుల్లో ప్రారంభించాలని అధికారులను ఆయన ఆదేశించారు
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







