నూతన పవర్ ప్లాంట్ లో ఫుజైరహ్ ప్రారంభమం
- February 25, 2017
ఫుజైరఃహ్ : 29.7 డి హెచ్ మిలియన్ నిధులతో పవర్ స్టేషన్ గురువారం ఫుజైరహ్ ప్రారంభించబడింది. 75 మెగావోల్ట్ ప్లాంట్ తయలేం మరియు పరిసర ప్రాంతాల్లో రావే నివాస భవనాలు మరియు వ్యాపార విల్లల కోసం ఉపయోగపడనుందని స్థానిక పత్రికలు వెల్లడించింది.ఇది జనాభా పెరుగుదల కారణంగా వినిమయమవుతున్న డిమాండుకు తగినట్లుగా ఫెడరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ ప్రణాళికలు భాగంగా దీని నిర్మాణం చేపట్టినట్లు తెలిపింది. ఈ కొత్త స్టేషన్ ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా కాబడటమే కాక మరింత శక్తి సామర్థ్యంను ఎమిరేట్ లో మరో మూడు స్టేషన్లకు విద్యుత్ లోడ్ చేసేందుకు సులభం చేస్తుందని అధికార డైరెక్టర్ జనరల్ మహమ్మద్ సాలెహ్ చెప్పారు.గతేడాది ఫెర నూతన గృహ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విద్యుత్ అందించడానికి లో రాస్ అల్ ఖైమాహ్ మరియు ఉమ్ అల్ క్యువాయిన్ సబ్ స్టేషన్లను అభివృద్ధి పరిచారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







