ట్రాఫిక్ ఉల్లంఘనుడికి జైలు
- February 25, 2017
మనామా: హెవీ ట్రక్ డ్రైవర్ ఒకరు, ట్రాఫిక్ ఉల్లంఘనల్లో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఏడాదిలో మొత్తం 12 సార్లు పలు రెడ్ సిగ్నల్ జంపింగ్కి పాల్పడ్డాడు. అతనికి లోవర్ రకిమినల్ కోర్ట్ మూడు నెలల జైలు శిక్షతోపాటుగా 500 బహ్రెయినీ దినార్స్ జరీమానా కూడా విధించింది. 31 ఏళ్ళ ఆ వ్యక్తి ఆసియాకి చెందినవాడిగా గుర్తించారు. స్థానిక ట్రాన్స్పోర్టేషన్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడాయన. అతని లైసెన్స్ని ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని లోవర్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఇంకో వైపున మూడు నెలల జైలు శిక్ష అనంతరం, అతన్ని దేశం నుంచి డిపోర్ట్ చేయాలని ఆదేశించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







