బ్రేకింగ్ న్యూస్ : గుజరాత్లో ఐఎస్ అనుమానితుల అరెస్ట్
- February 26, 2017
అహ్మదాబాద్ : దారుణ మారణ కాండతో ప్రపంచాన్ని వణికిస్తున్న పైశాచిక మూక ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) భారతదేశానికి కూడా విస్తరించిందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. గుజరాత్లోని రాజ్కోట్, భావ్ నగర్ల నుంచి వసీమ్, నయీం అనే ఇద్దరు అన్నదమ్ములను ఆ రాష్ట్ర ఏటీఎస్ అధికారులు అరెస్టు చేశారు. వీరు ఉన్నత విద్యావంతులని తెలుస్తోంది. ఐఎస్తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నవారిని అరెస్టు చేయడం మన దేశంలో ఇదే మొదటిసారి. గతంలో అరెస్టయినవారు ఐఎస్ వీడియోలతో ప్రభావితమైనవారని, వారికి ఆ ఉగ్రవాద సంస్థతో నేరుగా సంబంధాలు ఉన్నట్లు రుజువు కాలేదని దర్యాప్తు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







