బహ్రెయిన్ లో భారతీయ వాసి మృతి
- February 26, 2017
మనామా: భారతదేశానికి చెందిన ఒక నిర్వాసితుడు సల్మాబాద్ ప్రాంతంలో మృతి చెందారు ఆళ్హజ్ హసన్ గ్రూప్ కి చెందిన హెవీ డ్రైవర్ గా బద్దం మహిపాల్ రెడ్డి (43) పని చేస్తున్నారు. ఆయన భౌతికాయాన్ని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ లో మృతదేహాలను భద్రపరిచే వద్ద ఉంచబడింది. ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ఐ సి ఆర్ ఎఫ్) మహిపాల్ రెడ్డి పార్ధీవదేహాన్ని ఆయన స్వంత దేశానికి పంపేందుకు తగిన ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకొంటున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







