బహ్రెయిన్ లో భారతీయ వాసి మృతి
- February 26, 2017
మనామా: భారతదేశానికి చెందిన ఒక నిర్వాసితుడు సల్మాబాద్ ప్రాంతంలో మృతి చెందారు ఆళ్హజ్ హసన్ గ్రూప్ కి చెందిన హెవీ డ్రైవర్ గా బద్దం మహిపాల్ రెడ్డి (43) పని చేస్తున్నారు. ఆయన భౌతికాయాన్ని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ లో మృతదేహాలను భద్రపరిచే వద్ద ఉంచబడింది. ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ఐ సి ఆర్ ఎఫ్) మహిపాల్ రెడ్డి పార్ధీవదేహాన్ని ఆయన స్వంత దేశానికి పంపేందుకు తగిన ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకొంటున్నారు.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









