బహ్రెయిన్ లో భారతీయ వాసి మృతి
- February 26, 2017
మనామా: భారతదేశానికి చెందిన ఒక నిర్వాసితుడు సల్మాబాద్ ప్రాంతంలో మృతి చెందారు ఆళ్హజ్ హసన్ గ్రూప్ కి చెందిన హెవీ డ్రైవర్ గా బద్దం మహిపాల్ రెడ్డి (43) పని చేస్తున్నారు. ఆయన భౌతికాయాన్ని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ లో మృతదేహాలను భద్రపరిచే వద్ద ఉంచబడింది. ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ఐ సి ఆర్ ఎఫ్) మహిపాల్ రెడ్డి పార్ధీవదేహాన్ని ఆయన స్వంత దేశానికి పంపేందుకు తగిన ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకొంటున్నారు.
తాజా వార్తలు
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా









