అపహరణ నేరాలలో నివాసితులైన ముగ్గురు ఆసియా దేశస్థులకు జైలు శిక్ష
- February 28, 2017
పరాయి దేశంలో ఒకరికొకరు సహకరించుకొంటూ ఐక్యంగా ఉండాల్సింది పోయి...స్వదేశీయునికే కుచ్చుటోపీ వేయబోయి కోర్టుకి అడ్డంగా దొరికిపోయారు అపహరణ నేరాలలో నిందితులైన ముగ్గురు నివాసితులైన ఆసియా దేశస్థులకు10 సంవత్సరాల జైలుశిక్షని రాస్ అల్ ఖైమాహ్ నేర న్యాయస్థానం విధించింది. అంతేకాకుండా, ఒక్కొక్క నిందితునికి10,000 డి హెచ్ జరిమానాకు చెల్లించాలని ఆదేశాలు జారీ కాబడ్డాయి. అనుమానితులు ఎమిరేట్ లో రాస్ అల్ ఖైమాహ్ ఒక కాఫీ దుకాణం లో కూర్చొని ఉండగా తమ సొంత దేశానికి చెందిన బాధిత వ్యక్తిని మోసం చేసినట్లు కోర్టు రికార్డుల ప్రకారం నమోదు కాబడింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







