ఉగ్రవాద శిభిరంలో చేరిన ముగ్గురు వ్యక్తులకు జైలుశిక్ష
- February 28, 2017
మనామా:సరయ అల్ అష్టర్ (అల్ అష్టర్ బ్రిగేడ్స్) ఉగ్రవాద శిభిరం వలలో చిక్కుకొన్న ముగ్గురు వ్యక్తులకు జైలుశిక్ష ఖాయమైంది. అంతే కాకుండా ఈ ముగ్గురు వ్యక్తులలో ఇద్దరి బహ్రేయినీ జాతీయతని స్వాధీనం చేసుకొన్నారు. మొదటి ,రెండవ వ్యక్తుల ప్రతివాదుల జాతీయతని రద్దు చేసి 15 సంవత్సరాలు , ఏడు సంవత్సరాల జైలుశిక్ష విధించారు. మూడవ ప్రతివాదికి మూడు సంవత్సరాల పాటు కారాగారంలో ఉచాలు లెక్కపెట్టేలా శిక్ష విధించబడింది. సరయ అల్ అష్టర్ బ్రిగేడ్స్ ఉగ్రవాద సంస్థ పోలీసు అధికారులే లక్ష్యంగా అనేక దాడులకు బాధ్యత కలిగి ఉన్నారు. 2014 లో డయ్య పేలుడులో ముగ్గురు పోలీసు అధికారులు హత్య కేసులో కూడా వీరి ప్రమేయం ఉంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







