లులు ఫిల్స్ తొలి 24 గంటల బ్రాంచ్ ప్రారంభం
- February 28, 2017
మనామా: లులు ఫిల్స్ ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ 24 గంటల పాటు పనిచేసే ఔట్లెట్ని ప్రారంభించింది. లులు ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ ఎల్ఎల్సికి సంబంధించిన లులు ఫిల్స్, ఫిలిప్పీన్స్లో ఈ మూడవ బ్రాంచ్ని ప్రారంభిస్టున్నట్లు వెల్లడించింది. నినాయ్ అక్వినో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ - మనీలాలోని టెర్మినల్ 1లో దీన్ని ప్రారంభించారు. ఇది లులు ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్కి సంబంధించి 136వ బ్రాంచ్. లులు ఫిల్స్ ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రెసిడెంట్ మరియు చైర్మెన్ ఆఫ్ ది బోర్డ్ అదీబ్ అహ్మద్ ఈ బ్రాంచ్ని ప్రారంభించారు. ఆర్థిక రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్న దేశాల్లో ఫిలిప్పీన్స్ ఒకటని అదీబ్ అహ్మద్ చెప్పారు. 2014లో ఫిలిప్పీన్స్లోని మనీలాలో లులు ఫిల్స్ మెయిన్ బ్రాంచ్ని ప్రారంభించింది. తాజా బ్రాంచ్లో 24 గంటలపాటు పలు సేవలు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







