ఎటిహాడ్ రైల్ డిబి వెయ్యివ రైలుగా నడుస్తుంది
- February 28, 2017
జనవరి 20 వ తేదీ శుక్రవారం 2017 నాటికి ప్రారంభించబడిన 1,000 వ రైలు సురక్షితంగా ప్రయాణిస్తుందని ఆ రోజు ప్రకటించింది. దీనిని అమలు చేస్తున్నఎటిహాడ్ రైల్, యుఎఇకి చెందిన నేషనల్ రైల్వే నెట్వర్క్ డెవలపర్ , ఎటిహాడ్ రైల్ డిబి, మరియు రైల్వే నెట్వర్క్ స్టేజ్ దీనిని నిర్వహిస్తుంది ఎటిహాడ్ రైల్ మరియు డి బి కార్గో మధ్య కొనసాగుతున్న సంయుక్త వెంచర్ ఇది.2013 లో ఏర్పాటు కాబడిన ఈ సంస్థ అభివృద్ధిలో భాగంగా ఇది ఒక ముఖ్యమైన మైలురాయిని అధిగమించింది.ఎటిహాడ్ రైల్ నెట్వర్క్ కార్యకలాపాలకు నిర్వహించడానికి తగిన పరిణితిని ఈ విజయం సూచిస్తుంది.వ్యాపార కార్యాల అధికారికంగా ఎటిహాడ్ రైల్ డిబి సల్ఫర్ ఎగుమతి అవకాశం ఉన్న రువాయ్స్ యొక్క పోర్ట్ షా హాబీశన్ గ్యాస్ క్షేత్రాల నుంచి గ్రాన్యులేటెడ్ సల్ఫర్ రోజుకు 20,000 వేల టన్నులకు పైగా రవాణా బాధ్యతని స్వీకరించి జనవరి 2016 లో ఈ రవాణాని అధికారికంగా ప్రారంభమైంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









