ఎటిహాడ్ రైల్ డిబి వెయ్యివ రైలుగా నడుస్తుంది
- February 28, 2017
జనవరి 20 వ తేదీ శుక్రవారం 2017 నాటికి ప్రారంభించబడిన 1,000 వ రైలు సురక్షితంగా ప్రయాణిస్తుందని ఆ రోజు ప్రకటించింది. దీనిని అమలు చేస్తున్నఎటిహాడ్ రైల్, యుఎఇకి చెందిన నేషనల్ రైల్వే నెట్వర్క్ డెవలపర్ , ఎటిహాడ్ రైల్ డిబి, మరియు రైల్వే నెట్వర్క్ స్టేజ్ దీనిని నిర్వహిస్తుంది ఎటిహాడ్ రైల్ మరియు డి బి కార్గో మధ్య కొనసాగుతున్న సంయుక్త వెంచర్ ఇది.2013 లో ఏర్పాటు కాబడిన ఈ సంస్థ అభివృద్ధిలో భాగంగా ఇది ఒక ముఖ్యమైన మైలురాయిని అధిగమించింది.ఎటిహాడ్ రైల్ నెట్వర్క్ కార్యకలాపాలకు నిర్వహించడానికి తగిన పరిణితిని ఈ విజయం సూచిస్తుంది.వ్యాపార కార్యాల అధికారికంగా ఎటిహాడ్ రైల్ డిబి సల్ఫర్ ఎగుమతి అవకాశం ఉన్న రువాయ్స్ యొక్క పోర్ట్ షా హాబీశన్ గ్యాస్ క్షేత్రాల నుంచి గ్రాన్యులేటెడ్ సల్ఫర్ రోజుకు 20,000 వేల టన్నులకు పైగా రవాణా బాధ్యతని స్వీకరించి జనవరి 2016 లో ఈ రవాణాని అధికారికంగా ప్రారంభమైంది.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







