ముగిసిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె
- February 28, 2017_1488302813.jpg)
యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం జరిగిన సమ్మెలో ఉద్యోగులంతా పాల్గొన్నారని కన్వీనర్ కె.ఆదినారాయణమూర్తి తెలిపారు. ప్రజా వ్యతిరేక బ్యాంకింగ్ సంస్కరణలను, ఉద్యోగి వ్యతిరేక కార్మిక సంస్కరణలను, బ్యాంకు ఉద్యోగాల ఔట్సోర్సింగ్ను వ్యతిరేకిస్తూ, ఉద్యోగ నియామకాలను చేపట్టాలని, రాని బాకీల వసూలుకు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపడుతున్నామన్నారు. జిల్లాలోని సుమారు 700 బ్యాంకు శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా మంగళవారం జరిగిన బ్యాంకు ఉద్యోగుల జాతీయ సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు. సమ్మె కారణంగా జిల్లాలోని బ్యాంకు శాఖలు మూతపడ్డాయి అని అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఖైరతాబాద్ సిండికేట్ బ్యాంకు రీజినల్ ఆఫీస్ మరియు స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్ వద్ద ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.


తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







