లాహోర్లో పీఎస్ఎల్ ఫైనల్
- February 28, 2017
లాహోర్: భద్రతపై తీవ్ర తర్జనభర్జనల అనంతరం పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఫైనల్ను గడాఫీ స్టేడియంలోనే నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారం పాక్ గడ్డపై పీఎస్ఎల్ టైటిల్ ఫైట్ జరగనుంది. పాలకమండలి సభ్యులతో పీఎస్ఎల్ చైర్మన్ నజమ్ సేథీ చర్చలు జరిపాడు. దేశంలో పెరుగుతున్న ఉగ్రదాడుల నేపథ్యంలో భద్రతపై సమాలోచన చేసిన అనంతరం పీఎస్ఎల్ ఫైనల్ను గడాఫీ స్టేడియంలోనే నిర్వహిస్తున్నట్టు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందు కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపింది. వెంటనే పోలీసులు, ఆర్మీ... స్టేడియాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఐదంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.
అయితే, లాహోర్ను ఫైనల్ వేదికగా ఎంచుకోవడాన్ని పాక్ దిగ్గజ పేసర్ ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా తప్పుపట్టాడు.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









