బాలీవుడ్ తార భాగ్యశ్రీ చిక్కుల్లో
- February 28, 2017
మైనే ప్యార్ కియా హీరోయిన్ భాగ్యశ్రీపై హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడు
మహ్మద్ నౌసిఫ్ ఫిర్యాదుతో ముంబైలోని శాంతక్రజ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. గత సెప్టెంబర్లో ముంబైలోని లింక్ రోడ్డుపై నౌసిఫ్ బైక్ని స్కోడా కారు ఢీకొట్టింది. గాయపడిన నౌసీఫ్, ఆసుపత్రిలో చేరాడు. ఎడమ కాలికి గాయకావడంతో అక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నాడు.
ఈ విషయం తెలియగానే హాస్పటల్లోవున్న బాధితుడ్ని భాగ్యశ్రీ భర్త హిమాలయ దసానీ పరామర్శించి, చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తామని చెప్పి ఆ తర్వాత మాటమార్చాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై భాగ్యశ్రీ భర్త హిమాలయ్ స్పందించాడు. నౌసీఫ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, తమ నుండి అదనపు మనీ రాబట్టడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించాడు.
ఈ నేపథ్యంలో బాధితుడిపై బ్లాక్ మెయిల్ కేసు నమోదు చేయడానికి భాగ్యశ్రీ, ఆమె భర్త తమ లాయర్ ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







