"స్మార్ట్" గా బంధాలు దూరం అవుతున్నాయి..
- September 21, 2015
స్వచ్ఛమైన గాలిని ఓ సారి గుర్తుకు తెచ్చుకోండి.పక్షుల కిలకిలరావాలు అలాగే చిన్న పిల్లలు నవ్వులు వీటన్నింటిని ఇప్పుడు మనం వింటున్నామా..టెక్నాలజీ మాయలో పడి అన్నీ మనకు దూరమవుతున్నాయి. మనం బతుకుతున్నదే టెక్నాలజీలో అనేది ఇప్పుడు నిజం. పాతతరంలో అనుభవాలు టెక్నాలజీ మాయలో పడి మాయమవుతున్నాయి. బంధాలు అనుబంధాలు మాయమైపోయి వాటి స్థానంలో స్మార్ట్ పోన్లు ,ట్యాబ్లెట్లు వచ్చి చేరాయి. వాటితోనే మనం కాలం గడిపేస్తున్నాం. సో అసలు ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నామో అనే దానికి కొన్నింటిని ఇస్తున్నాం. మరి మీరు అలా జీవిస్తున్నారా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









