వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదయింది
- March 01, 2017
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదయింది. దివాకర్ ట్రావెల్స్కు చెందిన బస్సు బోల్తా ఘటనలో 10 మంది మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు.క్షతగాత్రులను పరామర్శించేందుకు జగన్తో పాటు వైసీపీ నేతలు వెళ్ళారు. ఈ సందర్భంగా అక్కడ వివాదం నెలకొంది. డాక్టర్లను అడ్డుకున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ 353,506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద జగన్తో పాటు మరో 10 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







