గడవు తీరిన రైస్‌ అమ్మకం: ఐదుగురికి జైలు

- March 02, 2017 , by Maagulf
గడవు తీరిన రైస్‌ అమ్మకం: ఐదుగురికి జైలు

గడువు తీరిన రైస్‌ని అమ్మకానికి పెట్టిన కేసులో ఐదుగురు వ్యక్తులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఇందులో ముగ్గురికి మూడేళ్ళ జైలు శిక్ష, 15,000 రియాల్స్‌ జరీమానా విధించడం జరిగింది. మరో ఇద్దరికి ఏడాది జైలు శిక్షతోపాటుగా 5,000 రియాల్స్‌ జరీమానా విధించారు. ఈ ఐదుగురూ వలసదారులు కావడం గమనించదగ్గది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com