కుక్కలను చంపడంపై ఆరోపణ... బహ్రేయినీ వ్యక్తి నిర్దోషి
- March 03, 2017
వీధి కుక్కలు తన కోళ్లని తింటున్నాయని మరియు పిల్లలపై దాడి చేస్తున్నాయని వీధికుక్కల చంపడంపై ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో ఆస్తి రక్షణలో భాగంలో ఇది చేసిన ఉంటాడని పేర్కొంటూ, ఒక బహ్రేయినీ వ్యక్తిని దిగువ క్రిమినల్ కోర్ట్ నిర్దోషిగా పేర్కొంది. ప్రతివాది తన పెరటిలో కోళ్లు పెంపకం చేపట్టడం జరిగినది. తన ఇంటి సమీపంలో కోళ్లపై వీధికుక్కలు దాడి చేయడంతో ఆ వ్యక్తి గొడ్డలి చేత పట్టి వాటిలో ఒక కుక్కని హతమార్చాడు. కుక్కల గుంపు తన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలపై దాడికి యత్నించడంతో ఆ వ్యక్తి అదే గొడ్డలితో మరో కుక్కని చంపడం జరిగింది. దీనితో జంతు ప్రేమికులు పెంపుడు జంతువులను చంపడం వంటి నేరాన్ని అతిక్రమించాడని ఆ వ్యక్తిపై కేసు దాఖలయింది. కోర్టు ప్రతివాది ఆత్మరక్షణ..ఆస్తుల సంరక్షణలో భాగంగా ఆ చర్యకు పూనుకొని ఉండవచ్చని ప్రతిస్పందిస్తూ ఆ వ్యక్తికి వ్యతిరేకంగా నమోదైన ఆరోపణలను కొట్టివేసింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







