పేద ప్రజలకు ఉచితంగా 20 లక్షల ఇంటర్నెట్ కనెక్షన్లు
- March 03, 2017
త్రివేండ్రం: పేద ప్రజలకు ఉచితంగా 20 లక్షల ఇంటర్నెట్ కనెక్షన్లను కల్పించనున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో 2017-08 వార్షిక బడ్జెన్ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు.
ఇంటర్నెట్ అన్నది ఇప్పుడు ప్రజల హక్కుగా మారిందని, 18 నెలల లోపు కే ఫోన్ నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ గేట్ వేను సమకూరుస్తామని ఐజాక్ చెప్పారు. ఇందుకోసం 1000 కోట్ల రూపాయలను కేటాయించినట్టు తెలిపారు. 20 లక్షల మందికి ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని, మిగిలిన వారికి తక్కువ ధరకు అందిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









