పేద ప్రజలకు ఉచితంగా 20 లక్షల ఇంటర్నెట్ కనెక్షన్లు
- March 03, 2017
త్రివేండ్రం: పేద ప్రజలకు ఉచితంగా 20 లక్షల ఇంటర్నెట్ కనెక్షన్లను కల్పించనున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో 2017-08 వార్షిక బడ్జెన్ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు.
ఇంటర్నెట్ అన్నది ఇప్పుడు ప్రజల హక్కుగా మారిందని, 18 నెలల లోపు కే ఫోన్ నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ గేట్ వేను సమకూరుస్తామని ఐజాక్ చెప్పారు. ఇందుకోసం 1000 కోట్ల రూపాయలను కేటాయించినట్టు తెలిపారు. 20 లక్షల మందికి ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని, మిగిలిన వారికి తక్కువ ధరకు అందిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







