ఎమిరేటీల కోసం ఇండియాలో 5 ఏళ్ళ మల్టిపుల్ ఎంట్రీ వీసా
- March 03, 2017
యూఏఈ వ్యాపారవేత్తల కోసం ఐదేళ్ళ మల్టిపుల్ ఎంట్రీ వీసాని మంజూరు చేసేందుకోసం భారత ప్రభుత్వం ఆసక్తితో ఉంది. యూఏఈలోని ఇండియన్ అంబాసిడర్ నవ్దీప్ సూరి మాట్లాడుతూ, బోనఫైడ్ అయిన ఏ బిజినెస్ మెన్ అయినా ఈ వీసా అందుబాటులో ఉంటుందని అన్నారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెంపొందించే క్రమంలో ఈ సరికొత్త వెసులుబాటు కలగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుందని సూరి అభిప్రాయపడ్డారు. డేరా ట్రావెల్స్ అండ్ టూర్స్ జనరల్ మేనేజర్ టిపి సుధీష్ ఈ అంశంపై మాట్లాడుతూ, మల్టిపుల్ ఎంట్రీ వీసాతో బిజినెస్ అలాగే టూరిజం ట్రావెల్ ఇండియాకి బాగా పెరుగుతుందని, ఎక్కువమంది మెడికల్ రిలేటెడ్ విజిటర్స్ కూడా దీంతో లాభం పొందే అవకాశాలున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ









