ఎమిరేటీల కోసం ఇండియాలో 5 ఏళ్ళ మల్టిపుల్ ఎంట్రీ వీసా
- March 03, 2017
యూఏఈ వ్యాపారవేత్తల కోసం ఐదేళ్ళ మల్టిపుల్ ఎంట్రీ వీసాని మంజూరు చేసేందుకోసం భారత ప్రభుత్వం ఆసక్తితో ఉంది. యూఏఈలోని ఇండియన్ అంబాసిడర్ నవ్దీప్ సూరి మాట్లాడుతూ, బోనఫైడ్ అయిన ఏ బిజినెస్ మెన్ అయినా ఈ వీసా అందుబాటులో ఉంటుందని అన్నారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెంపొందించే క్రమంలో ఈ సరికొత్త వెసులుబాటు కలగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుందని సూరి అభిప్రాయపడ్డారు. డేరా ట్రావెల్స్ అండ్ టూర్స్ జనరల్ మేనేజర్ టిపి సుధీష్ ఈ అంశంపై మాట్లాడుతూ, మల్టిపుల్ ఎంట్రీ వీసాతో బిజినెస్ అలాగే టూరిజం ట్రావెల్ ఇండియాకి బాగా పెరుగుతుందని, ఎక్కువమంది మెడికల్ రిలేటెడ్ విజిటర్స్ కూడా దీంతో లాభం పొందే అవకాశాలున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







