మార్చి 17న 'ఓ పిల్లా నీ వల్లా'..
- March 05, 2017
కిషోర్ స్వీయదర్శకత్వంలో బిగ్ విగ్ మూవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం `ఓ పిల్లా నీ వల్లా`. కృష్ణచైతన్య, రాజేష్ రాథోడ్, మోనికా సింగ్, షాలు చారసియా నటీనటులు. ఇటీవలే రిలీజ్ చేసిన ఆడియోకి మంచి స్పందన వచ్చింది. దర్శకనిర్మాత కిషోర్ ఓ అభిరుచి గల చిత్రాన్ని తెరకెక్కించారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆవిష్కరించిన మోషన్ పోస్టర్కి, యంగ్ హీరో శర్వానంద్ రిలీజ్ చేసిన ట్రైలర్కి టాలీవుడ్ ప్రముఖులు సహా ప్రేక్షకాభిమానుల నుంచి, పరిశ్రమ నుంచి చక్కని ప్రశంసలు దక్కాయి. మార్చి 17న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
తాజా వార్తలు
- స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు
- ముంచెత్తిన తీవ్ర హిమపాతం..35 మంది మృతి
- భారత్లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ
- ఈ నెల 18న బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ
- QFC వెబ్ సమ్మిట్..కంపెనీ ఉచితంగా నమోదు..!!
- దక్షిణ అల్ బతినా గవర్నరేట్లో కోటలు పునరుద్ధరణ..!!
- మర్డర్ చేసిన వ్యక్తులపై ప్రాసిక్యూషన్ విచారణ..!!
- సౌదీలో 328 మంది సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకం..!!
- కువైట్ ఇ-వీసా సైబర్ ఫ్రాడ్ ను ఛేదించిన CBI..!!
- 20 మిలియన్ దిర్హమ్లు గెలిచిన భారత ప్రవాసుడు..!!







