పెళ్ళి వేడుకలో ఆత్మాహుతి బాంబు పేలుళ్ళు..
- March 09, 2017
ఓ పెళ్ళి వేడుకలో ఆత్మాహుతి బాంబు పేలుళ్ళు జరిగాయి. 26 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఇరాక్లోని సలాహుదిన్ రాష్ట్రంలో బుధవారం రాత్రి ఈ దారుణం జరిగింది. బాంబులున్న జాకెట్లు ధరించిన ఇద్దరు ఉగ్రవాదులు పెళ్ళి వేడుకకు వచ్చి పేల్చేసుకున్నారు.
ఈ ఘటనలో 26 మంది చనిపోగా చాలా మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో సూసైడ్ బాంబర్ వద్ద ఉన్న పేలుడు పదార్థాలు పొరపాటున పేలడంతో అతడు కూడా మృతి చెందినట్లు ఇరాక్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!









