ఆత్మహత్యకు పాల్పడిన భారతీయ నిర్వాసితుడు
- March 11, 2017
ఒక భారతీయ నిర్వాసితుడు శుక్రవారం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంకు చెందిన దీపక్ గుప్తాగా గుర్తించారు. ఆయనకు భార్య భారతి గుప్తా బహరేన్ లోని క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కూల్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఇద్దరు పిల్లలు స్థానిక న్యూ మిలీనియం స్కూల్- డి పి ఎస్ లో చదువుతున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







