ఆత్మహత్యకు పాల్పడిన భారతీయ నిర్వాసితుడు

- March 11, 2017 , by Maagulf
ఆత్మహత్యకు పాల్పడిన భారతీయ నిర్వాసితుడు

ఒక భారతీయ నిర్వాసితుడు శుక్రవారం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంకు చెందిన దీపక్ గుప్తాగా గుర్తించారు. ఆయనకు భార్య భారతి గుప్తా బహరేన్ లోని  క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కూల్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.  ఇద్దరు పిల్లలు స్థానిక న్యూ మిలీనియం స్కూల్- డి పి ఎస్ లో చదువుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com