ఎంప్లాయ్మెంట్ వీసా కోసం ఫోర్జరీ
- March 11, 2017
ఎంప్లాయ్మెంట్ వీసా కోసం ఆస్ట్రేలియన్ ఎంబసీకి ఫోర్జరీ సర్టిఫికెట్ని పంపించాడో ప్రబుద్ధుడు. దుబాయ్కి చెందిన వ్యక్తిగా అతన్ని గుర్తించారు. 38 ఏళ్ళ ఈజిప్టియన్ ఇంజనీర్, ఈ నేరానికి పాల్పడ్డాడు. నఖీల్ జారీ చేసిన పత్రంగా ఓ నకిలీ పత్రాన్ని అతను సృష్టించడం జరిగింది. ఇ-మెయిల్ ద్వారా దాన్ని ఆస్ట్రేలియా ఎంబసీకి పంపించి, వీసా కోసం అప్లయ్ చేశాడు. గత ఏడాది జూన్ 8 న ఈ ఘటన జరిగింది. ఆస్ట్రేలియా ఎంబసీ నుంచి అందిన సమాచారంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు విచారణ పూర్తి చేసి, న్యాయస్థానం ముందు నిందితుడ్ని నిలబెట్టారు. మార్చ్ 21న ఈ కేసు విచారణకు రానుంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







