ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

- March 12, 2017 , by Maagulf
ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

భూమా నాగిరెడ్డి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీ ఓ కుటుంబ సభ్యుడిని కోల్పోయిందన్న ఆయన.. భూమా కుటుంబానికి అండగా నిలుస్తామన్నారు.
అటు- భూమా మరణం పట్ల వైసీపీ అధినేత జగన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. భూమా ఏ పార్టీలో ఉన్నా తన వంతు సేవలందించారని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com