పవన్ అరుదైన కానుక ఎన్ ఆర్ ఐ అభిమానుల కోసం
- March 12, 2017
ఎన్ ఆర్ ఐ అభిమానులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అరుదైన కానుక అందించాడు. జనసేన అధినేత ఈ మధ్య హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఇండియన్ కాన్ఫరెన్స్ -2017 కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడ పవన్ కి గ్రాండ్ వెల్ కమ్ లభించింది. న్యాష్ విల్ అనే టౌన్ నుండి వందల కార్లలో ర్యాలీగా పవన్ ని తీసుకువెళ్ళారు. తన పై ఇంత అభిమానం చూపించిన అభిమానులకు పవన్ ప్రముఖ రచయిత గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఆధునిక మహాభారతం పుస్తకాన్ని తాను స్వయంగా ఆటోగ్రాఫ్ చేసి మరీ పంపించాడు.
ఆధునిక మహాభారతం పుస్తకం కాపీలు మార్కెట్లో అందుబాటులో లేకపోవడంతో పవన్ కళ్యాణ్ స్వయంగా డబ్బులు వెచ్చింది ఈ పుస్తకం ప్రతులను ప్రింటింగ్ చేయించి తన అభిమానులకు కానుకగా పంపించాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







