జనవరిలో 24,660 రెసిడెన్సీ పర్మిట్స్
- March 13, 2017
ఇ-గవర్నమెంట్ (హుకూమి) ద్వారా 24,660 రెసిడెన్సీ పర్మిట్స్ని మంజూరు చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం వెల్లడవుతోంది. డిసెంబర్తో పోల్చితే 14.6 శాతం పెరుగుదల నమోదయ్యింది. డిసెంబర్లో 21,522 పర్మిట్స్ మంజూరు చేశారు. అయితే డిసెంబర్తో పోల్చితే ఎగ్జిట్ పర్మిట్స్ సంఖ్య 1,091కి పడిపోయింది. 95.5 శాతం తక్కువ ఇది. డిసెంబర్లో ఎక్కువమంది హాలీడేస్ కోసం వెళ్ళిపోవడమే దీనికి కారణంగా అంచనా వేస్తున్నారు. హెల్త్ కార్డ్స్ రెన్యూవల్ విషయంలో 17.4 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం 31,449 హెల్త్ కార్డులు జారీ చేశారు. మెడికల్ ప్రాక్టీషనరల్స్ విషయంలోనూ 14.3 శాతం పెరుగుదల నమోదవగా, మొత్తం 1,082 లైసెన్సుల్ని జారీ చేశారు. మెడికల్ కమిషనల్ హెల్త్ చెక్ కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారి సంఖ్య 51,941గా ఉంది.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









