జనవరిలో 24,660 రెసిడెన్సీ పర్మిట్స్
- March 13, 2017
ఇ-గవర్నమెంట్ (హుకూమి) ద్వారా 24,660 రెసిడెన్సీ పర్మిట్స్ని మంజూరు చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం వెల్లడవుతోంది. డిసెంబర్తో పోల్చితే 14.6 శాతం పెరుగుదల నమోదయ్యింది. డిసెంబర్లో 21,522 పర్మిట్స్ మంజూరు చేశారు. అయితే డిసెంబర్తో పోల్చితే ఎగ్జిట్ పర్మిట్స్ సంఖ్య 1,091కి పడిపోయింది. 95.5 శాతం తక్కువ ఇది. డిసెంబర్లో ఎక్కువమంది హాలీడేస్ కోసం వెళ్ళిపోవడమే దీనికి కారణంగా అంచనా వేస్తున్నారు. హెల్త్ కార్డ్స్ రెన్యూవల్ విషయంలో 17.4 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం 31,449 హెల్త్ కార్డులు జారీ చేశారు. మెడికల్ ప్రాక్టీషనరల్స్ విషయంలోనూ 14.3 శాతం పెరుగుదల నమోదవగా, మొత్తం 1,082 లైసెన్సుల్ని జారీ చేశారు. మెడికల్ కమిషనల్ హెల్త్ చెక్ కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారి సంఖ్య 51,941గా ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







