హజ్ మృతులకు కింగ్ సంతాపం
- September 24, 2015
హజ్ యాత్రలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలనీ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సౌదీ రాజు సల్మాన్కి సుల్తాన్ ఖబూస్ బిన్ సంతాప సందేశం పంపారు. కింగ్ సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్కి సంతాప సందేశం పంపినట్లు ఖబూస్ బిన్ తెలిపారు. సామాన్యుల పట్ల అల్లా దయ చూపాలనీ, బాధిత కుటుంబాలు త్వరగా కోలుకునేలా వారికి ఆత్మస్థయిర్యం కల్పించాలని సంతాప సందేశంలో ఖబూస్ బిన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









