హజ్ మృతులకు కింగ్ సంతాపం
- September 24, 2015
హజ్ యాత్రలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలనీ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సౌదీ రాజు సల్మాన్కి సుల్తాన్ ఖబూస్ బిన్ సంతాప సందేశం పంపారు. కింగ్ సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్కి సంతాప సందేశం పంపినట్లు ఖబూస్ బిన్ తెలిపారు. సామాన్యుల పట్ల అల్లా దయ చూపాలనీ, బాధిత కుటుంబాలు త్వరగా కోలుకునేలా వారికి ఆత్మస్థయిర్యం కల్పించాలని సంతాప సందేశంలో ఖబూస్ బిన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!







