బడ్జెట్ కేటాయింపులపై ప్రశంసల జల్లు కురిపించిన సీఎం చంద్రబాబు
- March 15, 2017
ఏపీ బడ్జెట్ కేటాయింపులపై ప్రశంసల జల్లు కురిపించారు సీఎం చంద్రబాబు. అన్ని రంగాలకు మంత్రి యనమల న్యాయం చేశారని చెప్పారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న ఏపీ..దేశంలోనే గ్రోత్ రేటులో ముందుందని తెలిపారు. 15 శాతం జీడీపీ సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచించామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన పలు కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







