ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత నిర్వాసిత కార్మికులను పంపించివేయాలి
- March 16, 2017
యజమానులు వారి మిషన్ రద్దు కాబడిన వెంటనే తప్పనిసరిగా నిర్వాసిత కార్మికులను దేశము నుంచి పంపించివేయాలనే ప్రభుత్వం సూచిస్తుంది. అదేవిధంగా కార్మికుల రెసిడెన్సీ బదిలీలను నిషేధించనున్నారు సందర్శకుల వీసా మీద నియంత్రణ సైతం ఏర్పడనున్నట్లు తెలియచేస్తూ, పర్యాటకులకు ఆరోగ్య భీమా ఫీజు పార్లమెంట్ లో ఆమోదం కలగనున్నట్లు నివేదించింది అంతేకాక ప్రభుత్వం వివిధ ప్రభుత్వ రంగాల్లో నిర్వాసిత పరిపాలనా ఉద్యోగుల సంఖ్యను తగ్గించేలా చట్టసభ సభ్యులు సమకూరుస్తుంది, కాని వైద్యులు, ఉపాధ్యాయులు మరియు నర్సులు వంటి సాంకేతిక మరియు ప్రత్యేక ఉద్యోగులకు ఇదే రీతిలో చేయాలంటే కష్టం అని చెప్పారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









