ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్న కింగ్
- September 25, 2015
కింగ్ హమాద్ నిన్న, ఈద్ అల్ అధా సందర్భంగా సఖిర్ ప్యాలెస్ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు న్విహించారు. ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్, తొలి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, సీనియర్ రూలింగ్ కుటుంబ సభ్యులు, మంత్రులు, కువైట్ రాయబారులు మరియు అంతర్గత వ్యవహారాల శాఖ అధికారులు తదితరులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇమామ్, కింగ్ హమాద్ని అల్లా రక్షించాలనీ, ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం ఉండేలా చూడాలని, ఆయన జీవితంలో సంతోషం ఎల్ల వేలలా ఉండేలా చేయాలని, హమాద్ నేతృత్వంలో కింగ్డమ్ ఇంకా అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. దేశం కోసం ప్రాణాలర్పించినవారి ఆత్మకు శాంతి చేకూరాలని కింగ్ హమాద్ ప్రార్థించారు. ఈద్ అల్ అధా సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపినవారికి అభినందనలు తెలియజేశారు కింగ్ హమాద్.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







