జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగం 2 నెలల్లో
- March 17, 2017
అత్యంత శక్తివంతమైన ఉపగ్రహ వాహక నౌక జీఎస్ఎల్వీ మార్క్-3 ని మరో రెండు నెలల్లో ప్రయోగిస్తామని ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ టీజీకే మూర్తి చెప్పారు. సమీప భవిష్యత్తులో భారత గడ్డపై నుంచి 4 ఉపగ్రహాల్ని ప్రయోగిస్తున్నామని ఆయన వెల్లడించారు. కోల్కతాలో జరుగుతున్న 'అడ్వాన్సెస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ' మూడు రోజుల సదస్సులో ప్రసంగిస్తూ...
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







