ప్రవాసీయుల డబ్బు బదిలీ పర్యవేక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది : ఎంపీ
- March 18, 2017
కువైట్ : ప్రవాసీయుల భారీ డబ్బు బదిలీలపై కఠినమైన పర్యవేక్షణ విధించాలని ఎంపి ఖలీల్ అల్ సాలెహ్ అధికారులకు పిలుపునిచ్చారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, విదేశీయుల ద్వారా డబ్బు బదిలీ 2010 - 2014 మధ్య కాలంలో 21.2 బిలియన్ కువైట్ దినార్లు చేరుకుంటుందని తెలిపారు. ప్రవాసీయులు డబ్బు బదిలీ చేసినపుడు ఏదైనా పన్నులు లేదా సుంకాలు విధించే ఉద్దేశ్యం ఉందా అని ఆర్థిక శాఖను ఎంపీ కోరారు. ఇటీవల, పలువురు ఎంపీలు కువైట్ నుండి డబ్బు ప్రవాహంపై తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. వలస వెళ్ళినవారు 'డబ్బు బదిలీలు పన్నులు సక్రమంగా కట్టేవిధంగా చూడాలని పిలుపునిచ్చారు. గత వారం, ఎంపి సఫా అల్ హషెం ప్రవాస డబ్బు బదిలీలపై ఐదు శాతం పన్నువిధించాలని ప్రతిపాదించారు.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!









