ప్రవాసీయుల డబ్బు బదిలీ పర్యవేక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది : ఎంపీ
- March 18, 2017
కువైట్ : ప్రవాసీయుల భారీ డబ్బు బదిలీలపై కఠినమైన పర్యవేక్షణ విధించాలని ఎంపి ఖలీల్ అల్ సాలెహ్ అధికారులకు పిలుపునిచ్చారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, విదేశీయుల ద్వారా డబ్బు బదిలీ 2010 - 2014 మధ్య కాలంలో 21.2 బిలియన్ కువైట్ దినార్లు చేరుకుంటుందని తెలిపారు. ప్రవాసీయులు డబ్బు బదిలీ చేసినపుడు ఏదైనా పన్నులు లేదా సుంకాలు విధించే ఉద్దేశ్యం ఉందా అని ఆర్థిక శాఖను ఎంపీ కోరారు. ఇటీవల, పలువురు ఎంపీలు కువైట్ నుండి డబ్బు ప్రవాహంపై తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. వలస వెళ్ళినవారు 'డబ్బు బదిలీలు పన్నులు సక్రమంగా కట్టేవిధంగా చూడాలని పిలుపునిచ్చారు. గత వారం, ఎంపి సఫా అల్ హషెం ప్రవాస డబ్బు బదిలీలపై ఐదు శాతం పన్నువిధించాలని ప్రతిపాదించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







