హైదరాబాదీకి కీలక బాధ్యతలు హ్యూస్టన్లో
- March 18, 2017
ప్రజాపనుల విభాగం సారథిగా కరుణ్ శ్రీరామ
హ్యూస్టన్, మార్చి 18: హ్యూస్టన్ ప్రజాపనులు, ఇంజనీరింగ్ విభాగం(పీడబ్ల్యూడీ) డైరెక్టర్గా భారత అమెరికన్ ఇంజనీర్ కరుణ్ శ్రీరామ(53) నియమితులయ్యారు. హైదరాబాద్కు చెందిన ఆయన.. 4 వేల మంది ఉద్యోగులున్న పీడబ్ల్యూడీ విభాగం బాధ్యతలను వచ్చే నెల 3న చేపట్టనున్నారు.
పీడబ్ల్యూడీ డైరెక్టర్గా శ్రీరామను నియమిస్తూ మేయర్ సిల్విస్టర్ టర్నర్ ఆదేశాలిచ్చారు. ఈ పదవికి ఎంపికైన తొలి ఆసియన్గా శ్రీరామ రికార్డుల్లో కి ఎక్కనున్నారు. అమెరికాలో పలు కీలక ప్రాజెక్టులను చేపట్టిన ఆయనకు ఈ రంగంలో 28 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









