హైదరాబాదీకి కీలక బాధ్యతలు హ్యూస్టన్లో
- March 18, 2017
ప్రజాపనుల విభాగం సారథిగా కరుణ్ శ్రీరామ
హ్యూస్టన్, మార్చి 18: హ్యూస్టన్ ప్రజాపనులు, ఇంజనీరింగ్ విభాగం(పీడబ్ల్యూడీ) డైరెక్టర్గా భారత అమెరికన్ ఇంజనీర్ కరుణ్ శ్రీరామ(53) నియమితులయ్యారు. హైదరాబాద్కు చెందిన ఆయన.. 4 వేల మంది ఉద్యోగులున్న పీడబ్ల్యూడీ విభాగం బాధ్యతలను వచ్చే నెల 3న చేపట్టనున్నారు.
పీడబ్ల్యూడీ డైరెక్టర్గా శ్రీరామను నియమిస్తూ మేయర్ సిల్విస్టర్ టర్నర్ ఆదేశాలిచ్చారు. ఈ పదవికి ఎంపికైన తొలి ఆసియన్గా శ్రీరామ రికార్డుల్లో కి ఎక్కనున్నారు. అమెరికాలో పలు కీలక ప్రాజెక్టులను చేపట్టిన ఆయనకు ఈ రంగంలో 28 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు.
తాజా వార్తలు
- ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
- వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!
- యూఏఈ స్కూల్ అడ్మిషన్లలో కొత్త రూల్స్
- హైదరాబాద్ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..
- షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న
- అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..
- వెబ్ సమ్మిట్: టెక్ స్టార్టప్లకు $2 బిలియన్ల ప్రోత్సాహం..!!
- సౌదీలో 127 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- యూఏఈలో గోల్డ్, సిల్వర్ అమ్ముతున్న నివాసితులు..!!







