కతర్ పనిమనిషి చేసిన శిశుహత్యలు అభియోగంపై విచారణ
- March 19, 2017
కతర్:తన కడుపున పుట్టిన ఒక శిశువుని ఫిలిప్పీన్ దేశానికి చెందిన పని మనిషి కర్కశంగా ఆ పసిగుడ్డు మెడ కోసి హతమార్చి ఆ తర్వాత మృతదేహాన్ని తానూ పనిచేసే ఇంటి సమీపంలో ఒక చెత్త కుండీలోనికి విసిరి కొట్టింది.ఈ కేసుకి సంబంధించిన తీర్పుని కోర్టు వచ్చే నెల ఇవ్వనుంది. కతర్ రాజధాని దోహా లో ఇటీవల జరిగిన ఈ దారుణం తీవ్ర సంచలనం కల్గించింది. అదే ఇంట్లో మరొక సహాయకరాలు, తనిఖీ చేసిన వైద్యుడి సాక్ష్యాలను వినిన తర్వాత క్రిమినల్ కోర్ట్ నిర్ణయం తీసుకోనుంది ప్రతివాది మరియు ఆమె న్యాయవాది విచారణ నిమిత్తం శనివారం కోర్టుకి హాజరయ్యారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







