విటమిన్ డీ లోపం అవగాహన కోసం హీరో సునీల్ వాక్
- March 19, 2017
విటమిన్ డీ లోపంపై అవగాహన కల్పించేందుకు నెక్లెస్ రోడ్డులో వైద్యులు వాక్ నిర్వహించారు. జలవిహార్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకూ జరిగిన ఈ వాక్ను హీరో సునీల్ ప్రారంభించారు. పరుగులో మూడు వందల మంది వైద్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విటమిన్ డీ లోపం వల్ల ఎముకలు తగ్గిపోవడమే కాకుండా.. ఎన్నో జబ్బులు వస్తున్నాయని వైద్యులు పేర్కొన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ విటమిన్ డి పరీక్షలు నిర్వహించాలని కోరారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







