విటమిన్ డీ లోపం అవగాహన కోసం హీరో సునీల్ వాక్

- March 19, 2017 , by Maagulf
విటమిన్ డీ లోపం అవగాహన కోసం హీరో సునీల్ వాక్

విటమిన్ డీ లోపంపై అవగాహన కల్పించేందుకు నెక్లెస్ రోడ్డులో వైద్యులు వాక్ నిర్వహించారు. జలవిహార్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకూ జరిగిన ఈ వాక్‌ను హీరో సునీల్ ప్రారంభించారు. పరుగులో మూడు వందల మంది వైద్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విటమిన్ డీ లోపం వల్ల ఎముకలు తగ్గిపోవడమే కాకుండా.. ఎన్నో జబ్బులు వస్తున్నాయని వైద్యులు పేర్కొన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ విటమిన్ డి పరీక్షలు నిర్వహించాలని కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com