సౌదీలో తెలంగాణ వాసి మృతి
- March 19, 2017
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన కూనబోయిన సంపత్ (23) అనే యువకుడు సౌదీ అరేబియాలోని నజరాన్ లో శుక్రవారం 17 మార్చి 2017 న చనిపోయి కనిపించాడు. ఇతని మృతికి కారణాలు తెలియాల్సి ఉన్నది.
ఇతని తండ్రి కూనబోయిన రాజయ్య సంవత్సర క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇతని పెద్దన్న బాలరాజు (27) గుండెపోటుతో 8 నెలల క్రితం మృతి చెందాడు. సంవత్సర కాలంలో ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. సంవత్సర కాలంలో ఇంటివద్ద తండ్రి, పెద్దన్న మృతి. మృతదేహాన్ని త్వరగా ఇంటికి పంపాలని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (సిజిఐ), జిద్దా, సౌదీ అరేబియా కు 20.03.2017 న ట్విట్టర్ లో విజ్ఞప్తి చేశాను.--M.భీం రెడ్డి
తాజా వార్తలు
- లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్లో మరో కొత్త షాపింగ్ మాల్..
- ఓల్డ్ గల్ఫ్ ప్లేట్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజు యథాతథం..!!
- యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- కువైట్ లో సైరన్ల టెస్ట్ రన్ టైమ్ లో మార్పులు..!!
- ఖతార్లో ఏడు రెస్టారెంట్లతో సహా 12 ఆహార సంస్థలు మూసివేత..!!
- భారత్-అరబ్ బంధం బలోపేతం..!!
- మస్కట్ నైట్స్: ముగిసి అర్ధా ఒంటెల రేసు..!!
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..







