సౌదీలో తెలంగాణ వాసి మృతి

- March 19, 2017 , by Maagulf
సౌదీలో తెలంగాణ  వాసి మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన కూనబోయిన సంపత్ (23) అనే యువకుడు సౌదీ అరేబియాలోని నజరాన్ లో శుక్రవారం 17 మార్చి 2017 న చనిపోయి కనిపించాడు. ఇతని మృతికి కారణాలు తెలియాల్సి ఉన్నది.
ఇతని తండ్రి కూనబోయిన రాజయ్య సంవత్సర క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇతని పెద్దన్న బాలరాజు (27) గుండెపోటుతో 8 నెలల క్రితం మృతి చెందాడు. సంవత్సర కాలంలో ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. సంవత్సర కాలంలో ఇంటివద్ద తండ్రి, పెద్దన్న మృతి. మృతదేహాన్ని త్వరగా ఇంటికి పంపాలని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (సిజిఐ), జిద్దా, సౌదీ అరేబియా కు 20.03.2017 న  ట్విట్టర్ లో విజ్ఞప్తి చేశాను.--M.భీం రెడ్డి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com