రూ.2 లక్షలకు మించి లావాదేవీలు జరిగితే జరిమానా
- March 21, 2017
క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ దిశగా అడుగులు వేస్తోంది ఇండియా. ప్రజలను డిజిటల్ లావాదేవీల దిశగా ప్రోత్సహించడంతో పాటు, ప్రతీ లావాదేవీలో పారదర్శకత ఉండేలా చూసేందుకు సెంట్రల్ గవర్నమెంట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ ను రూ.3లక్షలకు కుదిస్తున్నట్టు ఫినాన్స్ మినిస్టర్ అరుణ్జైట్లీ వెల్లడించారు. తాజాగా ఆ మొత్తాన్ని రూ.2లక్షలకు తగ్గిస్తూ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఒకవేళ రూ.2లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిగితే 100శాతం ఫైన్ విధించనుంది.
తాజా వార్తలు
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!









