రూ.2 లక్షలకు మించి లావాదేవీలు జరిగితే జరిమానా

- March 21, 2017 , by Maagulf
రూ.2 లక్షలకు మించి లావాదేవీలు జరిగితే జరిమానా

క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ దిశగా అడుగులు వేస్తోంది ఇండియా.  ప్రజలను డిజిటల్ లావాదేవీల దిశగా ప్రోత్సహించడంతో పాటు, ప్రతీ లావాదేవీలో పారదర్శకత ఉండేలా చూసేందుకు సెంట్రల్ గవర్నమెంట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.  ఫిబ్రవరిలో నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సందర్భంగా క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ ను  రూ.3లక్షలకు కుదిస్తున్నట్టు ఫినాన్స్ మినిస్టర్ అరుణ్‌జైట్లీ వెల్లడించారు. తాజాగా ఆ మొత్తాన్ని రూ.2లక్షలకు తగ్గిస్తూ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఒకవేళ రూ.2లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిగితే 100శాతం ఫైన్ విధించనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com