బాంబు పేలుళ్లు ఈజిప్టులో
- March 23, 2017
పదిమంది సైనికులు.. 15 మంది టెర్రరిస్టులూ మృతి
ఈజిప్టులో ఉగ్రవాదుల బాంబు పేలుళ్లలో పది మంది సైనికులు చనిపోయారు. ఆర్మీకి చెందిన రెండు వాహనాలపై ఐఎస్ టెర్రరిస్టులు బాంబు దాడులకు దిగారు. ఈ పేలుళ్లలో ముగ్గురు ఆర్మీ అధికారులు సహా పదిమంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే సెంట్రల్ సినైలో భద్రతా బలగాల దాడుల్లో 15 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అమెరికాలోని విస్కాన్సిన్లో జరిగిన వరుస కాల్పుల్లో ఒక పోలీసు అఽధికారి, మరో ముగ్గురు బలయ్యారు. ఒక బ్యాంకులోకి ప్రవేశించిన ఆగంతకుడు అక్కడ ఇద్దరిపై కాల్పులు జరిపాడు.
తాజా వార్తలు
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!
- ఖతార్లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!
- ఆగస్టు సెలవులకు యూఏఈ నుంచి చౌక ప్యాకేజీలు..!!
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ







