బాంబు పేలుళ్లు ఈజిప్టులో

- March 23, 2017 , by Maagulf
బాంబు పేలుళ్లు ఈజిప్టులో

పదిమంది సైనికులు.. 15 మంది టెర్రరిస్టులూ మృతి
 ఈజిప్టులో ఉగ్రవాదుల బాంబు పేలుళ్లలో పది మంది సైనికులు చనిపోయారు. ఆర్మీకి చెందిన రెండు వాహనాలపై ఐఎస్‌ టెర్రరిస్టులు బాంబు దాడులకు దిగారు. ఈ పేలుళ్లలో ముగ్గురు ఆర్మీ అధికారులు సహా పదిమంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే సెంట్రల్‌ సినైలో భద్రతా బలగాల దాడుల్లో 15 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అమెరికాలోని విస్కాన్సిన్‌లో జరిగిన వరుస కాల్పుల్లో ఒక పోలీసు అఽధికారి, మరో ముగ్గురు బలయ్యారు. ఒక బ్యాంకులోకి ప్రవేశించిన ఆగంతకుడు అక్కడ ఇద్దరిపై కాల్పులు జరిపాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com