బాంబు పేలుళ్లు ఈజిప్టులో
- March 23, 2017
పదిమంది సైనికులు.. 15 మంది టెర్రరిస్టులూ మృతి
ఈజిప్టులో ఉగ్రవాదుల బాంబు పేలుళ్లలో పది మంది సైనికులు చనిపోయారు. ఆర్మీకి చెందిన రెండు వాహనాలపై ఐఎస్ టెర్రరిస్టులు బాంబు దాడులకు దిగారు. ఈ పేలుళ్లలో ముగ్గురు ఆర్మీ అధికారులు సహా పదిమంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే సెంట్రల్ సినైలో భద్రతా బలగాల దాడుల్లో 15 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అమెరికాలోని విస్కాన్సిన్లో జరిగిన వరుస కాల్పుల్లో ఒక పోలీసు అఽధికారి, మరో ముగ్గురు బలయ్యారు. ఒక బ్యాంకులోకి ప్రవేశించిన ఆగంతకుడు అక్కడ ఇద్దరిపై కాల్పులు జరిపాడు.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









