శుక్రవారం కురిసిన వర్షంతో యూఏఈ లో తేమతో కూడిన వాతావరణం
- March 24, 2017
ఉరుములతో కూడిన వర్షం యొక్క చప్పుడుతో నివాసితులు శుక్రవారం మేల్కొన్నారు. ఈ వర్షం దేశంలోని మారుమూల ప్రాంతాల పై వివిధ తీవ్రతలతో కురిసింది. ఉదయాన్నే మొదలైన చినుకులు, దేశవ్యాప్తంగా అస్థిర వాతావరణ నమూనా ఏర్పడిన ఫలితంగా, కొన్ని ప్రాంతాలలో రహదారి ప్రమాదాలు సైతం జరిగేయి. వర్షం కారణంగా ఏర్పడిన తడి వాతావరణంలో జారీ పోయే రహదారులపై వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.యూఏఈ లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఉదయం 2 గంటల సమయంలో ఒక భారీ వర్షం కురిసింది. సైహ్ ల్ సేలం, అల్ ఫ్యాక్త్ , అల్ హియర్ తదితర ప్రాంతాలలో ఉరుములతో కూడిన జల్లులు కురిశాయి. దుబాయ్ నివాసితులు శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కళ్ళు చెదిరే మెరుపుల నడుమ పెద్ద శబ్దంతో ఒక పిడుగు పడటంపై పలువురు వీక్షించారు.. వర్షం గణనీయంగా పడటంతో సమీప ప్రత్యక్షత కొంత మేర తగ్గింది.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నీల్ కాంత్ మిశ్రా
- సహారా ఎడారిలో తీవ్ర విషాదం..నీళ్లు దొరక్క 49 మంది మృతి
- ముంబయిలో 'తెలుగు భవనం' ఏర్పాటుకు కృషి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్
- హైదరాబాద్లోని స్పా సెంటర్లపై పోలీసుల మెరుపు దాడి
- భారత్–యూకే క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ ప్రారంభం..
- బర్కాలో భారీగా నకిలీ వాహన విడిభాగాల స్వాధీనం..ముగ్గురికి జైలు, జరిమానా
- ఆఫ్రికా నుండి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తికి ఎబోలా నెగటివ్
- యూఏఈ జాతీయ ప్రతిజ్ఞకు ఆన్లైన్లో మద్దతు తెలిపే అవకాశం..
- జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ









