శుక్రవారం కురిసిన వర్షంతో యూఏఈ లో తేమతో కూడిన వాతావరణం
- March 24, 2017
ఉరుములతో కూడిన వర్షం యొక్క చప్పుడుతో నివాసితులు శుక్రవారం మేల్కొన్నారు. ఈ వర్షం దేశంలోని మారుమూల ప్రాంతాల పై వివిధ తీవ్రతలతో కురిసింది. ఉదయాన్నే మొదలైన చినుకులు, దేశవ్యాప్తంగా అస్థిర వాతావరణ నమూనా ఏర్పడిన ఫలితంగా, కొన్ని ప్రాంతాలలో రహదారి ప్రమాదాలు సైతం జరిగేయి. వర్షం కారణంగా ఏర్పడిన తడి వాతావరణంలో జారీ పోయే రహదారులపై వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.యూఏఈ లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఉదయం 2 గంటల సమయంలో ఒక భారీ వర్షం కురిసింది. సైహ్ ల్ సేలం, అల్ ఫ్యాక్త్ , అల్ హియర్ తదితర ప్రాంతాలలో ఉరుములతో కూడిన జల్లులు కురిశాయి. దుబాయ్ నివాసితులు శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కళ్ళు చెదిరే మెరుపుల నడుమ పెద్ద శబ్దంతో ఒక పిడుగు పడటంపై పలువురు వీక్షించారు.. వర్షం గణనీయంగా పడటంతో సమీప ప్రత్యక్షత కొంత మేర తగ్గింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







